నిరంజన్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్

నిరంజన్ రెడ్డిని సన్మానించిన మార్కెట్  కమిటీ చైర్మన్

సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ని,సన్మానం చేసిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్


చిరుకలు ప్రతినిధి

మెట్ పల్లి , జనవరి 26 : మెట్ పల్లి ఈరోజు మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ని,కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం - 2025 సందర్భంగా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక అయిన సందర్బంగా  ఘనంగా సన్మానం చేసిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
వారితో పాటు మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్  పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్,నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ  వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్,బైండ్ల శ్రీకాంత్,భువన్ కుమార్,సమీర్ సర్కార్,జీదుల శ్రీలోక్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250126-WA1571

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.