మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలవాసులు ఆందోళనలో కుటుంబసభ్యులు

మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలవాసులు   ఆందోళనలో కుటుంబసభ్యులు

మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల వాసులు 

ఆందోళనలో కుటుంబసభ్యులు

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 31 : జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఉత్తర్ ప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభామేళాకు వెళ్లిన ఇద్దరు మహిళలు తప్పిపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన వీర్ల నర్సవ్వ, కొత్తవాడకు చెందిన ఆది రాజవ్వ పట్టణానికి చెందిన మరో 8 మంది. కడెంకు చెందిన మరో ఇద్దరు మొత్తం 12 మంది కలసి గత కొన్ని రోజుల క్రితంగా మహాకుంభామేళాకు తరలివెళ్లారు. అయితే శుక్రవారం వీరిలో జగిత్యాలకు చెందిన వీర నర్సయ్య, ఆది రాజవ్వ, కడెంకు చెందిన ఇద్దరు మహిళలు తప్పిపోయినట్లు సమాచారం. వీరి సెల్ఫోన్లు మిగితా 8 మంది వద్ద ఉండడంతో వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు
ఆందోళనకు గురై వారి ఆచూకీ తెలుసుకోవడానికి ఉత్తరప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు.IMG-20250131-WA0105

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.