పేకాట స్థావారం పై సిసిఎస్ పోలీసుల దాడి

పేకాట స్థావారం పై సిసిఎస్ పోలీసుల దాడి

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి.
 
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 17: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో గురువారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.21,120, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు  చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్  తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్స్ వినోద్, రమేష్, ఆఫ్రొజ్, కమలాకర్, పాల్గొన్నారు.IMG-20250417-WA0093

Tags: